కర్నూలు : స్వస్థలాలకు కర్నూలు బస్సు ప్రమాద మృతదేహాల తరలింపు.
తొలుత తెలంగాణకు చెందిన మృతదేహాలు తరలింపు.
మృతదేహాల తరలింపునకు తెలంగాణ నుంచి 2 రోజుల క్రితమే జీజీహెచ్ కు చేరుకున్న మహాప్రస్థానం ఉచిత సర్వీసు వాహనాలు.
మృతదేహాలను కుటుంబీకులకు అప్పగిస్తున్న ఎస్పీ విక్రాంత్ పాటిల్.
Post Views: 29









