స్వస్థలాలకు కర్నూలు బస్సు ప్రమాద మృతదేహాల తరలింపు.

కర్నూలు : స్వస్థలాలకు కర్నూలు బస్సు ప్రమాద మృతదేహాల తరలింపు.

 

తొలుత తెలంగాణకు చెందిన మృతదేహాలు తరలింపు.

 

మృతదేహాల తరలింపునకు తెలంగాణ నుంచి 2 రోజుల క్రితమే జీజీహెచ్ కు చేరుకున్న మహాప్రస్థానం ఉచిత సర్వీసు వాహనాలు.

 

మృతదేహాలను కుటుంబీకులకు అప్పగిస్తున్న ఎస్పీ విక్రాంత్ పాటిల్.

Facebook
WhatsApp
Twitter
Telegram