బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం..
లారీ, కారు ఢీ నలుగురు మృతి..
మృతులు కర్లపాలెంకి చెందిన బేతాళం బలరామరాజు, బేతాళం లక్ష్మీ..
గాదిరాజు పుష్పావతి, ముదుచారి శ్రీనివాసరాజుగా గుర్తింపు..
బాపట్లలో ఓ శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం..
Post Views: 10









