రేపు కరకగూడెం మండలంలో ఎమ్మెల్యే పర్యటన

గోల్డెన్ న్యూస్/ కరకగూడెం : పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ఆదివారం మండలంలో  పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు రేగళ్ల పంచాయతీలో  పడిగాపురం గ్రామంలో నందు సిసి  రోడ్డు ప్రారంభోత్సవం అనంతరం  మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో  ఇందిరమ్మ చీరెల పంపిణీ  కార్యక్రమంలో పాల్గొంటారు. కావున అందరూ మండల స్థాయి అధికారులు, ప్రింట్ & ఎలెక్ట్రానిక్ మీడియా వారు అందరూ సకాలంలో హాజరుకావాలని కరకగూడెం ఎంపీడీవో కుమార్ తెలిపారు.

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram