గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్/ ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలు, సభాపతి వైఖరికి నిరసనగా సమావేశాల బహిష్కరించనున్నట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రవు తెలిపారు.
రేపు తెలంగాణ భవన్లో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు తెలిపిన హరీశ్ రావు
శాసనసభ నుంచి వాకౌట్ చేసిన అనంతరం గన్పార్క్ వద్ద పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి హరీశ్రావు నిరసన తెలిపారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు.
Post Views: 239









