ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు సిట్ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. శుక్రవారం రాత్రి నందినగర్లోని ఆయన నివాసానికి వెళ్లిన అధికారులు, ఎవరూ అందుబాటులో లేకపోవడంతో ఇంటి గోడకు నోటీసులు అంటించారు. ఫిబ్రవరి 1వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు నందినగర్ నివాసంలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఫామ్హౌజ్లో విచారణ చేయాలన్న కేసీఆర్ అభ్యర్థనను సిట్ అధికారులు తిరస్కరించారు.
Post Views: 40









