పెద్దపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. రూ. 20 లక్షల ధాన్యం బుగ్గిపాలు
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం ఇందుర్తి గ్రామంలో వరి కొయ్యలకు పెట్టిన నిప్పు గాలికి ఎగసిపడి, చేతికొచ్చిన ధాన్యం కుప్పలకు అంటుకుంది.
ఈ ప్రమాదంలో నలుగురు రైతులకు చెందిన సీడ్ వడ్లు పూర్తిగా కాలిపోవడంతో సుమారు రూ. 20 లక్షల నష్టం జరిగినట్టు తెలుస్తోంది.
రైతులు వెంటనే ట్రాక్టర్లతో నీటిని తెచ్చి మంటలను అదుపు చేసినప్పటికీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది..
Post Views: 16








