అనంతపురం జిల్లా,తాడిపత్రి మండలం, సజ్జలదిన్నె గ్రామము, ఆలూరు క్రాస్ వద్ద ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమముగా పెన్నానది నుండి సహజవనరులైన ఇసుకను దొంగలించి,ఎక్కువ ధరలకు అమ్ముతున్న 2 ట్రాక్టర్ల ఇసుక లోడును అదుపులోనికి తీసుకొని సదరు ట్రాక్టర్ లను స్వాధీన పరుచుకొని కేసు నమోదు చేసిన తాలూకా సీ.ఐ శివ గంగాధర్ రెడ్డి.
Post Views: 76