ఏపీలో మందుబాబులకు గుడ్ న్యూస్..! కమిషనర్ నిషాంత్ కుమార్

ఏపీలో రూ.99 క్వార్టర్ మద్యం బాటిళ్లు అందుబాటులోకి రానున్నాయని ఏపీ ఎక్సైజ్ కమిషనర్ నిషాంత్ కుమార్ తెలియజేసారు.సోమవారం నాటికి 20,000 కేసుల మద్యం బాటిళ్లు చేరుకోనున్నాయని ఆయన తెలిపారు. ఈ నెలలో కోటి ఇరవై లక్షల క్వార్టర్ సీసాల మద్యం సిద్ధమైందని వెల్లడించారు.ఈ క్రమంలోనే గురువారం నాటికి పది వేల కేసుల రూ.99 మద్యం మార్కెట్ లోకి చేరిందన్నారు.

Recent News :

Mohammed Rafee

Mohammed Rafee

Admin

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram