శ్రీ సత్యసాయి జిల్లా,ధర్మవరం నియోజకవర్గంలో కాల్పుల కలకలం బత్తలపల్లి మండలం రామాపురంలో ఘటన ఓ చోరీ కేసులో విచారణకు వచ్చిన తెలంగాణ పోలీసుల పై దుండగులు దాడికి యత్నం మూడు రౌండ్లు కాల్పులు గాల్లోకి జరిపిన పోలీసులు దొంగలు పరారీ పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేసిన పోలీసులు.
Post Views: 44