ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ పర్యటనలో ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా మూడోరోజు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిలేట్స్ తో చంద్రబాబు భేటీ కానున్నారు.
♦ రాష్ట్రంలో పెట్టుబడులపై ఆయనతో సీఎం చర్చించనున్నారు.
యునీ లీవర్, డీపీ వరల్డ్ గ్రూపు, పెట్రోలియం నేషనల్ బెర్హాద్ పెట్రోనాస్, గూగుల్ క్లౌడ్, పెప్సీకో, ఆస్ట్రాజెనెకా సంస్థల సీఈఓల తోనూ సీఎం సమావేశం కానున్నారు.
♦ దావోస్ సమావేశాల్లో గ్రీన్ కో తో రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకోనుంది.
ప్రకృతి వ్యవసాయం, హ్యూమన్ మిషన్ కొలాబ్రేషన్, గ్రీన్ హైడ్రోజన్- పునరుత్పాదక విద్యుత్ వంటి అంశాలపై రౌండ్ టేబుల్ సమావేశాలకు చంద్రబాబు హాజరుకానున్నారు.
<
Post Views: 24