– తెలుగు రాష్ట్రాల్లో భూప్రకంపనలు
– ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీసిన జనం.
తెలంగాణలో భూకంపం - భద్రాద్రి కొత్తగూడెంలో జిల్లాలో రెండు సెకండ్ల పాటు భూప్రకంపనలు. రంగారెడ్డి జిల్లాలోను స్వల్పంగా కనిపించిన భూమి. ప్రకంపనలకు ప్రజలు భయభ్రాంతులై ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు..
Post Views: 50









