గోల్డెన్ న్యూస్/ కరకగూడెం : గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా పినపాక మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పినపాక నియోజకవర్గం కరకగూడెం మండలం తన స్వగ్రామం కుర్నవల్లి గ్రామంలో గురువారం మాజీ ఎమ్మెల్యే ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Post Views: 102









