ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే

పంచాయతీ ఎన్నికల సందర్భంగా పినపాక మాజీ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పినపాక నియోజకవర్గం మణుగూరు మండలం తన స్వగ్రామం సమితి సింగారం గ్రామంలో గురువారం ఎమ్మెల్యే ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram