ఎన్నికల కోడ్ ఎత్తేసిన ఈసీ
గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్ / తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి స్థానిక ఎన్నికల ప్రక్రియ నిన్నటితో ముగిసింది ఫలితాలు వెలువడ్డాయి ఈ క్రమంలో రాష్ట్రంలో ఎన్నికల సంఘం గురువారం సాయంత్రం 5 గంటలకు ఎన్నికల కోడ్ ఎత్తేసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఇక వర్తించదని స్పష్టం చేసింది.
ఎన్నికల విధుల్లో మరణించిన అధికారుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలి.
బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఈసీ స్పష్టం చేసింది..
Post Views: 417









