అదుపులోకి తీసుకున్న పోలీసులు
గోల్డెన్ న్యూస్/మంచిర్యాల / గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ రైలుపై రెండు బోగీల మధ్య కూర్చొని ప్రమాదకరంగా ప్రయాణించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణలోని మంచిర్యాల పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ వ్యక్తిని విచారిస్తున్న పోలీసులు..
Post Views: 83









