బెంగళూరులోని ఇమ్మడిహళ్లి మెయిన్ రోడ్డులో ఉన్న వైట్ ఫీల్డ్ అపార్ట్ మెంట్స్ లో చోటు చేసుకున్న సంచలన ఘటన
భర్త చంద్రశేఖర్ డ్యూటీకి వెళ్లాక తన కుమార్తె తారుణ్య(13)ను హతమార్చి, తాను సూసైడ్ చేసుకున్న సువర్ణ (45)
ఊపిరి ఆడకుండా తారుణ్యని చంపి.. సువర్ణ ఉరి వేసుకుని సూసైడ్ చేసుకున్నట్టు విచారణలో వెల్లడి
కుమార్తె ఫ్యూచర్ గురించి సువర్ణ ఎప్పుడూ ఆందోళన చెందేదని.. ఆ భయంతోనే ఈ పని చేసి ఉండొచ్చని అనుమానం
ఈ ఘటనపై రెండు కేసులు నమోదు.. చంద్రశేఖర్ తన భార్యపై ఫిర్యాదు, లోతుగా విచారణ చేయాలని కోరుతూ సువర్ణ తమ్ముడు ఫిర్యాదు
Post Views: 2








