అమెరికా దుండగుల కాల్పుల్లో ఖమ్మం యువకుడు మృతి

అమెరికాలో దుండగుల కాల్పుల్లో ఖమ్మం జిల్లా చెందిన యువకుడు మృతి

అమెరికా : చికాగో వద్ద దుండగు జరిపిన కాల్పుల్లో సాయితేజ మృతి, ఖమ్మం జిల్లాలోని  రామన్నపేటకు గ్రామానికి చెందిన నూకరపు సాయితేజ(26)గా గుర్తింపు ఎం.ఎస్‌. చదవడానికి 4 నెలల క్రితమే అమెరికా వెళ్లిన సాయితేజ..

Facebook
WhatsApp
Twitter
Telegram