రాష్ట్రంలో భూకంపం

తెలుగు రాష్ట్రాల్లో భూప్రకంపనలు

 – ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీసిన జనం.

తెలంగాణలో భూకంపం - భద్రాద్రి కొత్తగూడెంలో జిల్లాలో రెండు సెకండ్ల పాటు భూప్రకంపనలు. రంగారెడ్డి జిల్లాలోను స్వల్పంగా కనిపించిన భూమి. ప్రకంపనలకు ప్రజలు భయభ్రాంతులై ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు..

 

Facebook
WhatsApp
Twitter
Telegram