ఏసీబీ విచారణకు హాజరైన కేటీఆర్

గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్: టిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్  ఫార్ములా-ఈ కార్ రేసింగ్ కేసులో ఏసీబీ. విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో ఆయన ఏ1గా ఉన్నారు. ప్రభుత్వ సంస్థల అనుమతి లేకుండానే విదేశీ సంస్థకు నగదు చెల్లించినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.

ఆయన ఇప్పటికే ఈ ఏడాది జనవరిలో ఏసీబీ విచారణకు హాజరయ్యారు.

Facebook
WhatsApp
Twitter
Telegram