ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేల క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తి
ఉదయం 11 గంటలకు కల్వకుంట్ల సంజయ్ వర్సెస్ టీ ప్రకాష్ గౌడ్ కేసు విచారణ
మధ్యాహ్నం 12 గంటలకు చింతా ప్రభాకర్ వర్సెస్ కాలే యాదయ్య కేసు విచారణ
మధ్యాహ్నం 2 గంటలకు చింతా ప్రభాకర్ వర్సెస్ గూడెం మహిపాల్ రెడ్డి కేసు విచారణ
మధ్యాహ్నం 3 గంటలకు పల్లా రాజేశ్వర్ రెడ్డి వర్సెస్ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కేసు విచారణ
ప్రతి కేసులో స్పీకర్ ముందు మౌఖిక వాదనలు వినిపించనున్న ఇరు వర్గాలు
Post Views: 24









