నేడు ఫిరాయింపు ఎమ్మెల్యేలను అసెంబ్లీలో మరోసారి విచారించనున్న స్పీకర్

ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేల క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తి

ఉదయం 11 గంటలకు కల్వకుంట్ల సంజయ్ వర్సెస్ టీ ప్రకాష్ గౌడ్ కేసు విచారణ

మధ్యాహ్నం 12 గంటలకు చింతా ప్రభాకర్ వర్సెస్ కాలే యాదయ్య కేసు విచారణ

మధ్యాహ్నం 2 గంటలకు చింతా ప్రభాకర్ వర్సెస్ గూడెం మహిపాల్ రెడ్డి కేసు విచారణ

మధ్యాహ్నం 3 గంటలకు పల్లా రాజేశ్వర్ రెడ్డి వర్సెస్ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కేసు విచారణ

ప్రతి కేసులో స్పీకర్ ముందు మౌఖిక వాదనలు వినిపించనున్న ఇరు వర్గాలు

Facebook
WhatsApp
Twitter
Telegram