క్రిస్టమస్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే పాయం

క్రిస్టమస్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే పాయం..

గోల్డెన్ న్యూస్ / మణుగూరు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణం అశోక్ నగర్ లోని CSI ST, JOHN’S CHURCH లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి పినపాక శాసనసభ్యులు ఎమ్మెల్యే  ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్రిస్మస్ పర్వదినం ప్రేమ, సోదరభావం, శాంతి సందేశాన్ని అందరికీ గుర్తు చేస్తుందన్నారు. అన్ని వర్గాల ప్రజలు ఐక్యతతో, పరస్పర గౌరవంతో జీవించాలన్నదే ఈ పండుగ సారాంశమని పేర్కొన్నారు.   నియోజకవర్గంలోని క్రైస్తవ కుటుంబాలకు క్రిస్మస్ ఎమ్మెల్యే  శుభాకాంక్షలు తెలిపారు.

Facebook
WhatsApp
Twitter
Telegram