తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు ముహూర్తం ఖరారు.

తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు ముహూర్తం ఖరారు.

ఎల్లుండే పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్.. 

గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్ : తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు ముహూర్తం ఖరారైంది. మూడు విడతలుగా పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 27న ఎన్నికల నోటిఫికేషన్‌ను ఎన్నికల రిటర్నింగ్ అధికారులు జారీ చేయనున్నారు. నోటిఫికేషన్ విడుదల నుంచి పోలింగ్‌కు పదిహేను రోజుల సమయం ఉంది. డిసెంబర్ 11న మొదటి విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ ముగిసిన తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటుంది.

నాలుగు రోజుల తేడాతో 2, 3 దశల ఎన్నికలు..

 

సాయంత్రం 6 గంటలకు రాష్ట్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం

Facebook
WhatsApp
Twitter
Telegram