లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన తహసీల్దార్

భూ భారతి రికార్డుల్లో పేరును నమోదు చేయడానికి లంచం తీసుకుంటూ తహసీల్దార్‌ ఏసీబీకి పట్టుబడ్డాడు.

గోల్డెన్ న్యూస్, పెద్దవంగర: మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండల తహసీల్దార్ వీరంగంటి మహేందర్ ఓ రైతు నుండి రూ.25 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు.శుక్రవారం తహసీల్దార్ కార్యాలయంలో రూ.25వేలు డ్రైవర్ కు ఇవ్వమని చెప్పగా భాదిత రైతు డ్రైవర్ కు డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram