మ్యూజియం ప్రారంభించిన గవర్నర్.

గోల్డెన్ న్యూస్ / భద్రాచలం : కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ఐటీడీఏ ప్రాంగణంలో నూతన హంగులతో ఆధునికరిచిన గిరిజన మ్యూజియంను  తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ప్రారంభించారు.

 

Facebook
WhatsApp
Twitter
Telegram