తాసిల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన పి ఓ

గోల్డెన్ న్యూస్ / అశ్వాపురం :  భద్రాచలం ఐ టి డి ఏ పి ఓ  రాహుల్అ శ్వాపురం హశీల్దార్ కార్యాలయం, మండల పరిషత్ కార్యాలయం ను బుధవారం ఆకస్మికంగా పనికి నిర్వహించారు. అనంతరం పిఓ మణుగూరు వంద పడకల ఆసుపత్రిని సైతం తనిఖీ చేసి అక్కడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram