తల్లి నగల కోసం కొట్టుకున్న అన్నదమ్ములు

గోల్డెన్ న్యూస్ /బూర్గంపాడు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం లక్ష్మీపురం లో తల్లి నగల కోసం కొట్టుకున్న అన్నదమ్ములు, అన్నదమ్ముల మధ్య ఆస్తుల గొడవలు

గత కొంత కాలంగా తల్లి బంగారం కోసం ఇరువరి మధ్య గొడవలు

అన్న నాగిరెడ్డి కుటుంబం పై తమ్ముడు రామకృష్ణ రెడ్డి కుటుంబ సభ్యుల దాడి

నాగిరెడ్డి భార్య పద్మ , కుమారుడు అంజిరెడ్డిలకు తీవ్ర గాయాలు.

పద్మ పరిస్తితి విషమం.

Facebook
WhatsApp
Twitter
Telegram