యువ రైతుకు విద్యుత్ షాక్ : రిమ్స్ ఆస్పత్రికి తరలింపు

విద్యుత్ షాక్ తో యువ రైతు రిమ్స్ కు తరలింపు

గోల్డెన్ న్యూస్ /అదిలాబాద్ : జిల్ తాంసీ మండలంలోని వడ్డాది గ్రామానికి చెందిన జామిడి అనే యువ రైతు పొలంలో పనిచేస్తుండగా విద్యుత్ షాక్ కు గురయ్యాడు. స్థానికులు 108 అంబులెన్స్ కు సమాచారం అందించగా, పైలట్ రాకేష్ ఆధ్వర్యంలో సిబ్బంది సకాలంలో స్పందించి ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం అతన్ని ఆదిలాబాద్ రిమ్స్ కు తరలించారు.

Facebook
WhatsApp
Twitter
Telegram