గోల్డెన్ న్యూస్ /భద్రాద్రి కొత్తగూడెం / భద్రాద్రి జిల్లా గురుకులాల్లో 31 పార్ట్ టైం లెక్చరర్, టీచర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతున్నట్లు కలెక్టర్ అంకిత్ తెలిపారు. డిగ్రీ, జేఎల్, పీజీటీ, టీజీటీ ఖాళీలు ఉన్నాయి.
ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 7 సాయంత్రం 3 గంటలలోపు పాల్వంచ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో దరఖాస్తు చేయాలని తెలిపారు.
8వ తేదీన ఒరిజినల్ సర్టిఫికెట్లతో డెమోకు హాజరుకావాల్సి ఉంటుందని సూచించారు
Post Views: 212








