ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన..!

ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన..!

నీట్ పేపర్ లీక్‌పై యువత ఆందోళన నేపథ్యంలో ప్రధాని మోదీ ప్రకటన.

యువత భవిష్యత్తు, సంక్షేమమే ముఖ్యం.

నీట్ పేపర్ లీకేజ్‌కు బాధ్యులను కఠినంగా శిక్షిస్తాం.

ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తాం.

ప్రధాని నరేంద్ర మోదీ

Facebook
WhatsApp
Twitter
Telegram