వందే భారత్ ఎక్స్ ప్రెస్ కు తప్పిన పెను ప్రమాదం

గోల్డెన్ న్యూస్ / మహబూబాబాద్ : విశాఖపట్నం నుండి సికింద్రాబాద్ వైపు వెళ్లే వందేభారత్ ఎక్స్ ప్రెస్ తప్పిన పెను ప్రమాదం..

 

తాళ్లపూసపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో అప్ లైన్ లో 428/11 వద్ద ఎద్దును డి కొట్టిన ఎక్స్ ప్రెస్..

 

కొన్ని నిమిషాల పాటు నిలిచిన ఎక్సేప్రెస్..

 

స్పందించిన రైల్వే సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని ఎద్దు ను తొలిగించిన వైనం..

 

విరిగిన రైలు ఇంజన్ ముందు భాగం(క్యాటిల్ గాడ్)..

Facebook
WhatsApp
Twitter
Telegram