ఉమెన్స్ డే.. పరేడ్ గ్రౌండ్స్లో లక్ష మంది మహిళలతో సభ: మంత్రి సీతక్క

మార్చి 8న అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం పరేడ్ గ్రౌండ్స్ లో లక్ష మంది మహిళలతో బహిరంగ సభ   పలు ప‌థ‌కాలు ప్రారంభించిన ప్రభుత్వం.

గోల్డెన్ న్యూస్ /హైదరాబాద్  మహిళ దినోత్సవం రోజున కొత్త పథకాలకు శ్రీకారం చుట్టనున్నట్లు మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క  తెలిపారు.

మ‌హిళా సంఘాల‌చే ఆర్టీసీ అద్దె బ‌స్సులు- మొద‌టి విడ‌త‌లో 50 బ‌స్సుల‌కు ప‌చ్చా జెండా ఊపి ప్రారంభించ‌నున్న సీఎం

 

మ‌హిళా సంఘాల‌కు వ‌డ్డీ లేని రుణాలు చెల్లింపు

 

31 జిల్లాల్లో మ‌హిళా సంఘాల‌చే పెట్రోల్ బంకుల ఏర్పాటు కోసం అయిల్ కంపెనీలో ఒప్పందాలు

 

32 జిల్లాల్లో జిల్లాకు 2 మేగా వాట్ల చొప్పున 64 మేగా వాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ల‌కు వ‌ర్చువ‌ల్ గా శంకు స్థాప‌న‌

 

ఇందిరా మ‌హిళా శ‌క్తి- 2025 విడుద‌ల‌

 

14 వేల అంగ‌న్వాడీ టీచ‌ర్లు, హెల్ప‌ర్ల నియామ‌క నోటిఫికేష‌న్

Facebook
WhatsApp
Twitter
Telegram